బీమా చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

బీమా చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం
చట్ట సవరణ ద్వారా విదేశీ సంస్థలకు.. దేశీయ బీమా కంపెనీల్లో యాజమాన్య వాటా దక్కించుకునేందుకు అవకాశం లభించనుంది.

బీమా చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించింది. లోక్‌సభలో ఈ బిల్లు పాసైంది. గత వారమే రాజ్యసభలో బిల్లుకు ఆమోదముద్ర పడింది. దీంతో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపునకు మార్గం సుగమమైంది. బీమా రంగంలో ప్రస్తుతం 46 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచుతూ కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. చట్ట సవరణ ద్వారా విదేశీ సంస్థలకు.. దేశీయ బీమా కంపెనీల్లో యాజమాన్య వాటా దక్కించుకునేందుకు అవకాశం లభించనుంది.

Tags

Read MoreRead Less
Next Story