లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా

X
By - Nagesh Swarna |21 March 2021 6:00 PM IST
కోవిడ్ సెంటర్ లో ఓం బిర్లాకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
పార్లమెంట్లోనూ కరోనా కలకలం రేపుతోంది. తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా సోకింది. ఢిల్లీ ఎయిమ్స్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఓంబిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ నెల 19న కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఆయన నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ సెంటర్ లో ఓం బిర్లాకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com