Madhya Pradesh Government : మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం... వారికి ప్రతి నెల రూ.5 వేలు..!
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రతి నెల రూపాయలు 5,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది.

Madhya Pradesh Government : మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రతి నెల రూపాయలు 5,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. అదేవిధంగా వారికి ఉచితంగా విద్యను అందిస్తామని, వారి కుటుంబానికి ఫ్రీగా రేషన్ అందజేస్తామని వెల్లడించారు. కాగా ఇలాంటి పథకాన్ని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు ప్రత్యేక స్కాలర్ షిప్ అందిస్తామని కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. కాగా మధ్యప్రదేశ్ లో కొత్తగా 8,970 కరుణ కేసులు నమోదయ్యాయి.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,09,928 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
We will give Rs 5000 per month pension to children who have lost their parents/guardians in this COVID pandemic. We'll also arrange free education for these children & free ration for these families: Madhya Pradesh CM Shivraj Singh Chouhan pic.twitter.com/axG5JLZnGe
— ANI (@ANI) May 13, 2021
RELATED STORIES
Assam: ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్నాక అసలు విషయం తెలిసి..
28 May 2022 11:15 AM GMTLIC Policy: ఎల్ఐసి నుంచి మరో కొత్త పాలసీ.. ప్లాన్ బెనిఫిట్స్..
28 May 2022 7:36 AM GMTSuccess Story: ఇంటర్ చదివి.. గాడిద పాలు అమ్మి కోట్లు సంపాదిస్తూ..
28 May 2022 6:57 AM GMTRahul Gandhi: బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి..
27 May 2022 1:30 PM GMTSanjeev Khirwar: ఐఏఎస్ అధికారి నిర్వాకం.. పెంపుడు కుక్క వాకింగ్ కోసం ...
27 May 2022 1:00 PM GMTJharkhand: పంచాయితీ ఎలక్షన్ డ్యూటీలో ఎం.ఎస్.ధోని .. : షాక్ లో పబ్లిక్
27 May 2022 11:00 AM GMT