ఉత్కంఠపోరులో మమతా బెనర్జీ విజయం..!
ఉత్కంఠ పోరును తలపించిన నందిగ్రామ్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు.
BY vamshikrishna2 May 2021 10:59 AM GMT

X
vamshikrishna2 May 2021 10:59 AM GMT
ఉత్కంఠ పోరును తలపించిన నందిగ్రామ్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. తన ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారిపై 1,200 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హోరాహోరిగా సాగిన ఈ పోరులో అంతిమ విజయం మమతాకే దక్కింది. కాసేపట్లో ఆమె మీడియా ముందుకు రానున్నారు.
Next Story
RELATED STORIES
తాబేలు ఏంటి ఇలా మారిపోయింది.. పాక్కుంటూ పక్షి పిల్లని.. వీడియో వైరల్
25 Aug 2021 9:13 AM GMTబీజేపీ లీడర్ భానుప్రకాష్ రెడ్డి..
17 April 2021 6:31 AM GMTటీడీపీ లీడర్ వర్ల రామయ్య ప్రెస్ మీట్
17 April 2021 6:29 AM GMTప్రజాస్వామ్యం ఖూనీ..
17 April 2021 6:27 AM GMTకుంభమేళాలో కరోనా
16 April 2021 7:08 AM GMTఏపీలో కొత్తగా 5,086 కరోనా కేసులు 14 మరణాలు
16 April 2021 7:05 AM GMT