National: దొంగను దొంగ అనడమే దేశంలో నేరం: ఉద్దవ్‌

National: దొంగను దొంగ అనడమే దేశంలో నేరం: ఉద్దవ్‌
రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

రాహుల్‌ గాంధీ అనర్హత వేటుపై ఉద్దవ్‌ ఠాక్రే స్పందించారు. దొంగను దొంగ అనడమే దేశంలో నేరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. దోపిడి చేసిన వారు దోపిడిదారులుగా స్వేచ్ఛగా తిరుగుతుంటే రాహుల్‌పై మాత్రం వేటు వేశారన్నారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఉద్దవ్‌ ఠాక్రే విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story