National: రాహుల్‌ గాంధీపై మరో కేసు

National: రాహుల్‌ గాంధీపై మరో కేసు
ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను కౌరవులతో పోల్చినందుకు పరువు నష్టం దావా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మరో పరువునష్టం కేసు నమోదైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను కౌరవులతో పోల్చినందుకు గానూ కమల్‌ బదౌరియా అనే వ్యక్తి పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై ఈ నెల 12న హరిద్వార్‌ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇటీవల మోదీ పేరుపై విమర్శలు చేసినందుకు గానూ సూరత్‌ కోర్టు గత నెలలో రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌పై ఎంపీగా అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియేట్‌ ఉత్త ర్వులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story