Nellore : సీతారాంపూర్ లో ముగిసిన జవాన్ అంత్యక్రియలు

X
By - Vijayanand |11 April 2023 3:49 PM IST
లడఖ్ మంచుకొండల్లో జారిపడి, జవాను మృతి
లడఖ్ మంచుకొండల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు జారీ పడి మృతి చెందిన జవాను మండ్ల ప్రసాద్ పార్దీవదేహం స్వగ్రామానికి చేరింది. ప్రసాద్ స్వగ్రామం నెల్లూరు జిల్లా సీతారాంపురంలో ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు ముగిసాయి. ప్రసాద్ భౌతికకాయం చూసి కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రసాద్ అకాల మృతితో సీతారాంపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com