ఆక్సిజన్ కొరతతో తల్లడిల్లుతున్న ఢిల్లీ హాస్పిటల్స్లో రోగులు..!
By - TV5 Digital Team |23 April 2021 5:45 AM GMT
ఆక్సిజన్ కొరతతో ఢిల్లీ హాస్పిటల్స్లో రోగులు తల్లడిల్లుతున్నారు. ICU పేషెంట్స్కి ఆక్సిజన్ లేక గంగారాం ఆస్పత్రిలో నిన్న 25 మంది మృతి చెందారు.
ఆక్సిజన్ కొరతతో తల్లడిల్లుతున్న ఢిల్లీ హాస్పిటల్స్లో రోగులు
ICU పేషెంట్స్కి ఆక్సిజన్ లేక గంగారాం ఆస్పత్రిలో నిన్న 25 మంది మృతి
వెంటనే ఆక్సిజన్ అందకపోతే మరో 60 మందికి ప్రాణహాని
తమ వద్ద మరో 2 గంటలకు మించి ఆక్సిజన్ లేదని..
నిస్సహాయత వ్యక్తం చేసిన గంగారాం హాస్పిటల్ డైరెక్టర్
ఇప్పటికే సరైన మోతాదులో ఆక్సిజన్ అందక వెంటిలేటర్లను..
మాన్యువల్గా ఆపరేట్ చేస్తున్నామంటున్న ఆస్పత్రి యాజమాన్యం
తప్పనిసరి పరిస్థితుల్లో SOS ప్రకటన విడుదల చేసిన గంగారాం హాస్పిటల్
ప్రస్తుతం గంగారాంలో చికిత్స పొందుతున్న 500 మంది కోవిడ్ రోగులు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com