అయోధ్య రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భారీ విరాళం..

X
By - prasanna |22 Jan 2021 3:07 PM IST
అయోధ్య ఆలయ నిర్మాణ ట్రస్ట్ కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే విరాళాలను సేకరిస్తోంది.
అయోధ్య రామ్ మందిర్ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయని జై..శ్రీరాం చెప్పారు. కుల మతాలకు అతీతంగా రామాలయ నిర్మాణానికి ప్రజలు సహకరిస్తున్నారు. ఇటీవల జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించారు. పవన్ రూ .30 లక్షలు విరాళంగా ఇచ్చారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజలు విరాళం ఇవ్వడానికి అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు. అయితే, అయోధ్య ఆలయ నిర్మాణ ట్రస్ట్ కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే విరాళాలను సేకరిస్తోంది.
అయోధ్య రామమందిర నిర్మాణానికి ₹30 లక్షల విరాళం ప్రకటించిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
— JanaSena Party (@JanaSenaParty) January 22, 2021
JanaSena Chief Sri @PawanKalyan donated 30 Lakhs for Ram Mandir.#RamMandir #RamMandirNidhiSamarpan pic.twitter.com/H3EPeK9EvN
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com