జమ్మూకశ్మీర్లో ఆయుష్మాన్ భారత్ను ప్రారంభించిన ప్రధాని మోదీ

X
By - TV5 Digital Team |26 Dec 2020 5:58 PM IST
జమ్మూకశ్మీర్లో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతీ ఒక్కరూ లాభపడతారని తెలిపారు మోదీ.
జమ్మూకశ్మీర్లో ఆయుష్మాన్ భారత్ను ప్రారంభించిన ప్రధాని మోదీ మోదీ. జమ్మూకశ్మీర్ చరిత్రలో ఇదో చారిత్రాత్మకరోజుగా మోదీ అభివర్ణించారు. ఢిల్లీ వేదికగా రోజూ తనను అవమానించాలని ప్రజాస్వామ్య పాఠాలు చెప్పేందుకు చూస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఎంత బలీయమైనదో జమ్మూకశ్మీర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయన్నారు. గాంధీ మహాత్ముడి విజన్ అయిన గ్రామ స్వరాజ్యాన్ని జమ్మూ కశ్మీర్ ప్రజలు సాధించారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com