విద్యార్థుల కోసం పుస్తకం రాసిన మోదీ.. !

విద్యార్థుల కోసం పుస్తకం రాసిన మోదీ.. !
2018లో రాసిన ఈ పుస్తకం తాజా సంచిక ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని ప్రచురణ సంస్థ రాండమ్ బుక్ హౌస్ ప్రకటించింది.

పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడిని జయించేందుక భారత ప్రధాని మోదీ 'ఎగ్జామ్ వారియర్స్' అనే పుస్తకాన్ని రాశారు. 2018లో రాసిన ఈ పుస్తకం తాజా సంచిక ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని ప్రచురణ సంస్థ రాండమ్ బుక్ హౌస్ ప్రకటించింది. తరగతి బయట, లోపల విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలున్నాయని తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి, భయం, ఆందోళనను జయించేందుకు ఏం చేయాలో మోదీ ఈ పుస్తకంలో వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story