Modi on Yoga : ప్రజలంతా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి: ప్రధాని మోదీ

X
By - TV5 Digital Team |21 Jun 2021 2:00 PM IST
Modi on Yoga : ప్రజలంతా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు దేశ ప్రధాని మోదీ. వరల్డ్ యోగా డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
Modi on Yoga : ప్రజలంతా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు దేశ ప్రధాని మోదీ. వరల్డ్ యోగా డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా కల్లోలంలో యోగా ఓ ఆశాకిరణంలా మారిందని అన్నారు. కరోనా బారిన పడిన పేషెంట్లకు ఫ్రంట్లైన్ వర్కర్లు ప్రాణాయామాన్ని నేర్పించారని చెప్పుకొచ్చారు మోదీ. యోగా వల్ల శ్వాసకోస ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. అలాగే- తిరువళ్లువర్ సూక్తులను మోడీ ప్రస్తావించారు. ఎలాంటి రోగాన్నైనా నయం చేయడానికి దాని మూలాలకు వెళ్లాల్సి ఉంటుందని తిరువళ్లువర్ చెప్పారని మోడీ గుర్తు చేశారు. యోగా అలాంటి సాధనమేనని అన్నారు. పలు దేశాలు యోగాపై ప్రయోగాలు కూడా చేస్తున్నాయన్నారు మోదీ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com