ప్రణబ్‌కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

ప్రణబ్‌కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి ఆయన అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని లోథి ఎస్టేట్‌లో జరగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రణబ్‌ ముఖర్జీ.. ఆయన నివాసానికి చేరుకొని ప్రణబ్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రణబ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రధాని. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌, త్రివిధ దళాధిపతులు కూడా ప్రణబ్‌ చిత్రపటానికి అంజలి ఘటించారు.

Tags

Read MoreRead Less
Next Story