Nobel Peace Prize : ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఎవరికంటే..?
By - Sai Gnan |7 Oct 2022 10:30 AM GMT
Nobel Peace Prize : 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది నోబెల్ కమిటీ
Nobel Peace Prize : 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది నోబెల్ కమిటీ. మానవ హక్కుల కోసం ఉద్యమించిన వ్యక్తికి..మరో రెండు సంస్థలకు కలిపి ఈ ఏడాది బహుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. బెలారస్కు చెందిన అలెస్ బియాలియాట్స్కి, రష్యన్ మానవ హక్కుల సంస్థ అయిన మెమోరియల్, ఉక్రెయిన్ కేంద్రంగా పని చేసే మానవహక్కుల సంస్థ అయిన సెంటర్ ఫర్ సివిల్ లిబర్టిస్కు ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com