AP : కుప్పం సరిహద్దులో ఏనుగుల బీభత్సం

AP : కుప్పం సరిహద్దులో ఏనుగుల బీభత్సం
X

చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలో ఏనుగుల నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. తమిళనాడులోని కృష్ణగిరి వద్ద ఏనుగులు రెచ్చిపోయాయి. జనంపైకి దూసుకువస్తూ.. పరుగులు పెట్టిస్తున్నాయి. ఏనుగుల దాడిలో రైతు పెరుమాల్‌ మృతి చెందాడు. కృష్ణగిరి చెరువులో ఉన్న రెండు ఏనుగులను అడవిలోకి పంపేందుకు.. అటవీశాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్‌ చేపట్టారు. అటు.. కుప్పం సరిహద్దుల్లో ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.

Tags

Next Story