Breaking News : జమ్మూ కశ్మీర్ లో వంతెన కూలింది

Breaking News : జమ్మూ కశ్మీర్ లో వంతెన కూలింది

జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ లో పాదాచారుల వంతెన కూలింది. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఫుట్‌బాల్ వంతెన కూలి 20 మందికి పైగా గాయపడ్డారు. బైశాఖీ జాతర సందర్భంగా జనాలు గుమిగూడడంతో వంతెన కూలినట్లుగా సమాచారం. క్షతగాత్రులను చెనానిలోని హాస్పిల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story