మృత్యుంజయుడు.. 20 గంటల పాటు సజీవంగా శిథిలాల కింద
మహారాష్ట్రలో ఓ ఐదంతస్తుల భవనం సోమవారం కుప్పకూలిన విషయం తెలిసిందే.
BY Admin25 Aug 2020 11:36 AM GMT

X
Admin25 Aug 2020 11:36 AM GMT
మహారాష్ట్రలో ఓ ఐదంతస్తుల భవనం సోమవారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ భవనం శిథిలాల కింద సుమారు 75 మంది వరకూ చిక్కుకున్నారు. ఇందులో పలువురు చిక్కుకోగా.. సుమారు 60 మందిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించారు. అయితే, తాజాగా ఓ నాలుగేళ్ల బాలుడిని ఎన్డీఆర్ఎఫ్ దాళాలు కాపాడారు. సుమారు 20 గంటల పాటు శిథిలాల క్రింద సజీవంగా ఉండి.. చివరికి రక్షక బటుల చేతికి చిక్కాడా బాలుడు. దీంతో అంతా ఆ చిన్నారిని మృత్యుంజయుడు అంటున్నారు. మొత్తం మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. పన్నెండు అగ్నిమాపక దళాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
Next Story
RELATED STORIES
Chandrababu: ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని తీవ్రంగా...
24 May 2022 4:15 PM GMTKurnool: కర్నూలులో కొత్త స్కామ్.. ప్రజల అకౌంట్లలో ప్రభుత్వ పథకాల డబ్బు ...
24 May 2022 3:54 PM GMTChandrababu: తమిళనాడు సీఎం స్టాలిన్కు చంద్రబాబు లేఖ.. రైస్ మాఫియా...
24 May 2022 1:30 PM GMTKonaseema District: కోనసీమ అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. జిల్లా పేరును...
24 May 2022 12:55 PM GMTMLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబుపై కీలక ఆరోపణలు.. ఎన్నో అక్రమాలు..
24 May 2022 12:00 PM GMTUndavalli Arun Kumar: టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్నా- ...
24 May 2022 10:45 AM GMT