
By - Sathwik |7 May 2024 6:00 AM IST
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజు రోజుకూ సన్నగిల్లుతోందని ముఖ్యమంత్రి జగన్ నిర్వేదం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా రేపల్లె, మచిలీపట్నంలో సిద్దం సభలో పాల్గొన్న జగన్ సాధ్యం కానీ హామీలతో తెలుగుదేశం మేనిఫెస్టో ఇచ్చిందన్నారు. తాము ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశామన్నారు. రైతుభరోసా కేంద్రాలతో అన్నదాతకు అండగా నిలిచామని తెలిపారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఏనాడు పేదల సమస్యలు పట్టించుకోలేదంటూనే..ఈ ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com