Karnataka: గాయకుడిపై దాడి

Karnataka: గాయకుడిపై దాడి
ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ పై దాడి; కాన్సర్ట్ జరుగుతుండగా దాడి చేసిన అభిమాని; పోలీసుల అదుపులో నిందితుడు

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ పై దాడి జరిగింది. కర్ణాటకలోని హంపీలో కాన్సర్ట్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేజ్ పై కైలాశ్ పాటలో నిమగ్నమై ఉండగా అభిమానుల మధ్యలో నుంచి ఓ వ్యక్తి అతడిపైగి వాటర్ బాటిల్ విసిరేశాడు. ఈ ఘటనలో కైలాశ్ కు స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. అయితే ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు బాటిల్ విసిరిన వ్యక్తిని హుటాహుటిన అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.....

Tags

Read MoreRead Less
Next Story