ALERT: పండగకు ఊరెళ్లేవారు.. తస్మాత్ జాగ్రత్త
By - Subba Reddy |12 Jan 2023 12:15 PM GMT
పండగ సందడిలో ఇంటిని విడిస్తే చోరీలు జరిగే ప్రమాదం: నగరవాసులను హెచ్చరిస్తున్న పోలీసులు
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్లో ఉండే వారు వారి సొంత ఊర్లకు వెళుతున్న నేపథ్యంలో ఇళ్లల్లో దొంగలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. కావున ఇంటిని విడిచి పండగకు ఊరేళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో నగదు, బంగారం విలువైన వస్తువులను ఉంచరాదని హెచ్చరిస్తున్నారు. గస్తీకాసే సమయంలో పోలీసులకు సహకరించాలని తెలిపారు. చోరీలు జరిగే అవకాశం లేకుండా నగర పోలీసులు గస్తీకాస్తారని వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com