Bengal : బెంగాల్లో విద్యార్ధుల ఆందోళన..

X
By - Sai Gnan |20 Sept 2022 4:45 PM IST
Bengal : బెంగాల్ సౌత్ 24 పరగణ జిల్లాలో స్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
Bengal : బెంగాల్ సౌత్ 24 పరగణ జిల్లాలో స్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. టీచర్ల ఆకస్మిక బదిలీని నిరసిస్తూ గోర్దాహ స్టేషన్లో రైల్ రోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్ పడింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టీచర్లను బదిలీ చేశారని..ఈ అంశంలో ఉన్నతాధికారుల నుంచి సమాధానం వచ్చాకే ఆందోళన విరమిస్తామంటున్నారు విద్యార్థులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com