
By - Vijayanand |16 Aug 2023 4:44 PM IST
చంద్రునిపై పరిశోధన కోసం భారత వ్యోమనౌక చంద్రయాన్-3 లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది మరింత చేరువైంది. ఇవాళ జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇవాళ మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రుని చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య. ఇప్పుడు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com