కేంద్రం సాకులు చెప్పడం తప్ప వాస్తవాన్ని అంగీకరించదు: రాహుల్ గాంధీ

By - Subba Reddy |5 Jun 2023 5:15 AM GMT
డిశా రైలు ప్రమాదంపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. మోదీ సర్కారు కేవలం సాకులు చెబుతుందని కానీ వాస్తవాన్ని అంగీకరించదంటూ ఎద్దేవా చేశారు. న్యూయార్క్ లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రైల్వే మంత్రి తీసుకున్నారని గుర్తు చేశారు. కానీ ఒడిశా ప్రమాదంపై బాధ్యత తీసుకోకకుండా సాకులు చెప్పారన్నారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com