ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

X
By - Prasanna |19 Aug 2025 1:08 PM IST
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని కోరినప్పటికీ, ఇండియా బ్లాక్ తన సొంత అభ్యర్థిని నిలబెట్టనుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని కోరినప్పటికీ, ఇండియా బ్లాక్ తన సొంత అభ్యర్థిని నిలబెట్టనుంది, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ఎంపికయ్యే అవకాశం ఉందని వర్గాల సమాాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com