ఐఐఎం విద్యార్థి గుండెపోటుతో మృతి..
By - Prasanna |26 July 2023 7:30 AM GMT
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో చదువుతున్న 27 ఏళ్ల విద్యార్థి ఆదివారం గుండెపోటుతో మరణించాడు.
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో చదువుతున్న 27 ఏళ్ల విద్యార్థి ఆదివారం గుండెపోటుతో మరణించాడు. మేనేజ్మెంట్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (PGP) రెండవ సంవత్సరం చదువుతున్నాడు.
గుండెపోటుతో బాధపడుతున్న మా రెండవ సంవత్సరం PGP విద్యార్థి ఆయుష్ గుప్తా మృతి చెందడం మాకు చాలా బాధ కలిగించింది అని సీనియర్ కోఆర్డినేటర్ పేర్కొన్నారు.
"BITS పిలానీ (2017)లో గ్రాడ్యుయేట్ అయిన ఆయుష్ IIMBలో MBA చదువుతున్నాడు. ఫేరింగ్ క్యాపిటల్లో సమ్మర్ ఇంటర్న్షిప్ పూర్తి చేసాడు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com