Maharashtra Train Accident : మహారాష్ట్రలో రైలు ప్రమాదం.. పల్టీ కొట్టిన బోగీలు..

Maharashtra Train Accident : మహారాష్ట్రలో రైలు ప్రమాదం.. పల్టీ కొట్టిన బోగీలు..
Maharashtra Train Accident : మహారాష్ట్రంలోని గోందియా జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

Maharashtra Train Accident : మహారాష్ట్రంలోని గోందియా జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 మంది వరకు ప్రయాణీకులు గాయపడ్డారు. ఛత్తీష్ గఢ్ బిలాస్ పూర్ నుంచి రాజస్థాన్ జోధ్ పూర్ కు వెళుతున్న భగత్ కీ కోఠీ ప్యాసింజర్ రైలు.. ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ ఘటనలో రైల్లో ఉన్న ప్రయాణీకులు గాయపడ్డారు. అర్ధరాత్రి 2గంటల 30నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story