నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశం

నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశం
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న సమావేశం

నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశం

ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న సమావేశం

సమావేశంలో పాల్గొననున్న ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు,ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు

ఉదయం 10:30కి నీతిఆయోగ్ పాలకమండలి సమావేశానికి వచ్చిన ప్రతినిధులతో మోడీ గ్రూప్ ఫోటో

ఉదయం 10:55 ప్రారంభోపన్యాసం చేయనున్న ప్రధాని మోడీ,నీతి ఆయోగ్ చైర్మన్

8 అంశాల పై నీతి ఆయోగ్ పాలకమండలిలో జరగనున్న చర్చలు

వికసిత్ భారత్ @ 2047 - టీమ్ ఇండియా పాత్ర,MSMES లపై నమ్మకం,మౌలిక సదుపాయాలు -పెట్టుబడులు, సమస్యలు తగ్గించడం,మహిళా సాధికారత,ఆరోగ్యం- పోషణ,నైపుణ్య అభివృద్ధి,ఏరియా డెవలప్‌మెంట్ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం గతి శక్తి,అంశాలపై జరగనున్న చర్చలు

సాయంత్రం 5 గటంలకు ముగింపు ఉపన్యాసం చేయనున్న ప్రధాని మోడీనీతిఆయోగ్ 8వ పాలక మండలి సమావేశానికి దూరంగా ఆరుగురు ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు

కేసీఆర్, నితీష్ కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ స్టాలిన్, మాన్

సమావేశంలో పాల్గొననున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Read MoreRead Less
Next Story