రెండవ రోజు ప్రమాదస్థలిలో రైల్వే మంత్రి
By - Subba Reddy |4 Jun 2023 6:30 AM GMT
ఒడిశాలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండోరోజు ప్రమాదస్థలిని పరిశీలించిన రైల్వే మంత్రి అశ్వీని వైష్ణవ్
ఒడిశాలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండోరోజు ప్రమాదస్థలిని పరిశీలించిన రైల్వే మంత్రి అశ్వీని వైష్ణవ్,.. దగ్గరుండి మరమ్మత్తు పనులను పర్యావేక్షిస్తున్నారు. 10కి పైగా బృందాలు శరవేగంగా పనులు చేస్తున్నట్లు చెప్పారు. 50శాతానికిపైగా పనులు పూర్తయ్యాని త్వరలోనే ట్రాక్పై రైళ్ల రాకపోకలను ప్రారంభిస్తామని చెప్పారు. మృతదేహాలు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com