జైసల్మేర్లో కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం

X
By - Prasanna |25 April 2024 12:49 PM IST
భారతీయ వైమానిక దళానికి చెందిన రిమోట్గా పైలట్ చేయబడిన విమానం జైసల్మేర్ జిల్లాలోని పితాలా గ్రామంలో కూలిపోయిందని IAF గురువారం, ఏప్రిల్ 25, 2024 నాడు తెలిపింది.
"భారత వైమానిక దళానికి చెందిన ఒక రిమోట్లీ పైలట్ ఎయిర్క్రాఫ్ట్ ఈరోజు జైసల్మేర్ సమీపంలో ఒక సాధారణ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురైంది," అని IAF X పోస్ట్లో పేర్కొంది.
ఎలాంటి ఆస్థి నష్టం జరగలేదని IAF పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com