Commonwealth Games 2022: కామన్వెల్త్ చరిత్రలో తొలిసారి.. ఆ విభాగంలో భారత్ మహిళల టీమ్కు గోల్డ్..
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ నాలుగో స్వర్ణం సాధించింది.
BY Divya Reddy2 Aug 2022 3:15 PM GMT

X
Divya Reddy2 Aug 2022 3:15 PM GMT
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ నాలుగో స్వర్ణం సాధించింది. ఉమెన్స్ లాన్ బౌల్స్ ఫైనల్లో భారత్ 17-10 తేడాతో సౌతాఫ్రికా ఓడించి గోల్డ్మెడల్ సాధించింది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా భారత లాన్ బౌల్స్ మహిళల టీం మెడల్ను సాధించింది. ఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణులు లవ్లీ చౌబే, పింకీ, నయన్మోని సైకియా,రూపా రాణి టిర్కీ అద్భుతంగా రాణించారు. అంతకుముందు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది.
Next Story
RELATED STORIES
Nupur Sharma : నుపుర్ శర్మను చంపాలనుకున్న ఉగ్రవాది అరెస్ట్..
13 Aug 2022 1:45 AM GMTTS High Court : తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు
12 Aug 2022 5:13 PM GMTBobby Kataria : విమానంలో సిగరెట్ తాగిన బాబీ కటారియా.. ఎలా కవరింగ్...
12 Aug 2022 3:29 PM GMTAamir Khan : అమీర్ ఖాన్ అస్సాం టూర్ను క్యాన్సల్ చేసుకోమన్న అస్సాం...
12 Aug 2022 3:06 PM GMTUP Constables : రోడ్డెక్కిన యూపీ కానిస్టేబుల్.. ఎందుకంటే..?
12 Aug 2022 1:10 PM GMTBihar Politics : దాని వల్ల శాంతి వస్తుందంటే ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు...
12 Aug 2022 9:01 AM GMT