ప్రపంచ బ్యాడ్మింటన్ అసోసియేషన్ -2021లో...సెమీ ఫైనల్స్కు వెళ్లిన శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి..!
పోలండ్లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పోలిష్ ఓపెన్ 2021లో... శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి సెమిఫైనల్స్కు చేరుకుంది.
BY TV5 Digital Team27 March 2021 2:00 PM GMT

X
TV5 Digital Team27 March 2021 2:00 PM GMT
పోలండ్లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పోలిష్ ఓపెన్ 2021లో... శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి సెమిఫైనల్స్కు చేరుకుంది. ఈ టోర్నమెంట్లో ఆడిన రెండు మ్యాచ్లు, 3 సెట్స్లో ఆమె గెలిచింది. ఫస్ట్రౌండ్లో స్వీడన్కు చెందిన ఎదిత్ ఉరెల్ను, రెండో రౌండ్లో చెక్ రిపబ్లిక్కు చెందిన తెరేజా స్వాబికోవాపై విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్స్లో డెన్మార్క్కు చెందిన సిమోనా పిల్గార్డ్ను ఓడించారు. సెమిఫైనల్స్లో.. ఇస్టోనియాకు చెందిన క్రిస్టీనా కూబాతో తలపడనుంది. కేవలం గంట సమయంలో ఫస్ట్, సెకెండ్ రౌండ్లో చాలా ఎనర్జీటిక్గా ఆడింది శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి.
Next Story
RELATED STORIES
Producers Guild: నాని, నితిన్లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్...
13 Aug 2022 1:00 PM GMTSurekha Vani: సురేఖ వాణికి రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు..
13 Aug 2022 12:00 PM GMTNamrata Shirodkar: 'నువ్వు ఎగరడానికి సిద్ధం'.. కుమారుడిపై నమత్ర...
13 Aug 2022 11:15 AM GMTPavan Tej Konidela: పెళ్లి చేసుకోనున్న కొణిదెల వారసుడు.. హీరోయిన్తో...
13 Aug 2022 10:24 AM GMTNaga Chaitanya: సమంత మళ్లీ కలిస్తే అలా చేస్తానంటున్న చైతూ..
11 Aug 2022 5:20 AM GMTPoorna: పూర్ణ పెళ్లి ఆగిపోయిందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నటి..
11 Aug 2022 2:12 AM GMT