
By - Vijayanand |14 April 2023 5:42 PM IST
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపడానికి పూలమాల వేసిన డీజీపీ అంజనీ కుమార్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీలు, సీపీలు, ఐజీలు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com