
By - Vijayanand |14 April 2023 6:38 PM IST
నల్లపాటి ట్రస్ట్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.హెల్తీ నరసరావు పేట పేరుతో కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారుటీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము.ఈ హెల్త్ క్యాంప్కు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు ప్రజలు.పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు నల్లపాటి రాము. అలాగే గోగులపాడులో ఐదువందల కుటుంబాలకు..ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com