By - Vijayanand |15 April 2023 9:25 AM GMT
గుంటూరు జిల్లాలో జగన్ స్టిక్కర్లపై తెలుగు యువత ఆందోళన చేపట్టింది. జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయి ఆధ్వర్యంలో ప్రజలు, యువత నిరసన తెలిపారు. మాకు నమ్మకం లేదు జగన్ అంటూ నినాదాలు చేశారు. ఇళ్లకు స్టిక్కర్లు వేయించుకోకపోతే వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన జగన్ను ఎట్ల నమ్మాలంటూ ప్రశ్నించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com