
By - Vijayanand |15 April 2023 3:26 PM IST
తిరుపతిలో ఎండలు దంచికొడుతున్నాయి. ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రోజురోజుకీ ఎండలు పెరగడంతో వడదెబ్బకు ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఉదయం 9 తర్వాత బయటకు రావాలంటే భయపడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com