
By - Vijayanand |15 April 2023 3:41 PM IST
విజయవాడలో ఎండలు మండుతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఓవైపు సూర్యుడి వేడి.. మరోవైపు వడగాలులతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో ఉపశమనం పొందేందుకు శీతలపానీయ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com