
By - Vijayanand |15 April 2023 4:10 PM IST
నారా లోకేష్ అనని మాటలను అన్నట్లుగా వైసీపీ విషప్రచారం చేస్తోందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షడు ఎమ్మెస్ రాజు ఫైర్ అయ్యారు. వైసీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలతో కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు ప్రజలందరికీ తెలుసని.. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ అసత్య ప్రచారాలను దళితులు నమ్మకండని తెలిపారు. దళితుల సంక్షేమంపై వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com