ఢిల్లీ లిక్కర్‌ కేసుపై రౌస్‌ ఎవెన్యూ కోర్టులో విచారణ

ఢిల్లీ లిక్కర్‌ కేసుపై రౌస్‌ ఎవెన్యూ కోర్టులో విచారణ

ఢిల్లీ లిక్కర్‌ కేసుపై రౌస్‌ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈనెల 24 నుంచి వాదనలు వినబోతోంది. మరోవైపు ఈనెల 6న రెండో ఛార్జ్‌ షీట్ దాఖలు చేసింది ఈడీ. ఈ ఛార్జ్‌షీట్‌లో మాగుంట రాఘవ, రాజేష్‌ జోషి, గౌతమ్‌ మల్హోత్రాపై అభియోగాలు నమోదు చేసింది ఈడీ. ఇక ఇవాళ మాగుంట రాఘవ బెయిల్‌పై ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశముంది.

Next Story