By - Vijayanand |15 April 2023 1:11 PM GMT
ఏపీ విపక్ష పార్టీలపై మంత్రి బొత్స సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్పై అఖి లపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు. అందుకే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదన్నారు. స్టీల్ ప్లాం ట్ ప్రైవేటీకరణకు వైసీపీ సర్కార్ వ్యతిరేకమన్నారు. బీఆర్ఎస్ను చూసి స్టీల్ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు బొత్స. కోడికత్తి కేసుకు సంబంధించి NIA రిపోర్ట్ను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com