
By - Vijayanand |16 April 2023 4:27 PM IST
పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు ఆలస్యం కావడానికి అధికార పార్టీనే ప్రధాన కారణమని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు. రియల్ ఎస్టేట్ కోసమే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పిడుగురాళ్ల బైపాస్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. దీనిపై నిరసన తెలపడం హాస్యాస్పదమన్నారు. ఈ రోడ్డు ఆలస్యమవడానికి అధికార పార్టీనే కారణమని సవాల్ విసిరానని.. త్వరలో అన్ని వివరాలు సాక్ష్యాధారలతో బయటపెడతానంటున్నారు యరపతినేని శ్రీనివాసరావు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com