కేసీఆర్‌పై రైతు అభిమానం..వినూత్న రీతిలో ప్రదర్శన

కేసీఆర్‌పై రైతు అభిమానం..వినూత్న రీతిలో ప్రదర్శన

సీఎం కేసీఆర్‌పై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నాడు ఓ ఆదర్శ రైతు. తన వ్యవసాయక్షేత్రంలో మూడు రకాల వరి వంగడంతో కేసీఆర్ చిత్ర పటాన్ని రూపొందించాడు. మార్క్ ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి తన స్వగ్రామం నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో ఆవిష్కరించిన ఈ అద్భుత దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇరిగేషన్, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఈ చిత్రం ఏర్పాటు చేసానని గంగారెడ్డి అన్నారు.

Next Story