టీటీడీపీ మీడియా కమిటీ చైర్మన్‌గా టీ ప్రకాష్‌రెడ్డి

టీటీడీపీ మీడియా కమిటీ చైర్మన్‌గా టీ ప్రకాష్‌రెడ్డి

టీటీడీపీ మీడియా కమిటీ చైర్మన్‌గా టీ ప్రకాష్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ,తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి,తెలంగాణ రాష్ట్ర పార్టీ సమన్వయ కర్త కంభంపాటి రాంమోహన్‌లకు ప్రకాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story