
By - Vijayanand |18 April 2023 3:31 PM IST
కాంగ్రెస్లో కొనసాగేందుకు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రఘువీరా రెడ్డిని బెంగళూరు కాంగ్రెస్ ఇంఛార్జీగా నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘు వీరా రెడ్డి.. కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం తొలగించడం బాధాకరమన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com