కాంగ్రెస్‌లోనే మాజీ మంత్రి రఘువీరా రెడ్డి

కాంగ్రెస్‌లోనే మాజీ మంత్రి రఘువీరా రెడ్డి

కాంగ్రెస్‌లో కొనసాగేందుకు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రఘువీరా రెడ్డిని బెంగళూరు కాంగ్రెస్‌ ఇంఛార్జీగా నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘు వీరా రెడ్డి.. కర్ణాటకలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. రాహుల్‌ పార్లమెంట్‌ సభ్యత్వం తొలగించడం బాధాకరమన్నారు.

Next Story