ముంబై హై కోర్టును ఆశ్రయించిన బిగ్ బీ మనుమరాలు

ముంబై హై కోర్టును ఆశ్రయించిన బిగ్ బీ మనుమరాలు

బిగ్ బీ మనవరాలు, అందాల ఐశ్వర్యారాయ్, అభిషేక్ ల గారాల పట్టి ఆరాధ్యా బచ్చన్ 11ఏళ్ల పసి ప్రాయంలోనే తన హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు గానూ పది యూట్యూబ్ ఛానళ్లపై ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనపై వచ్చిన కథనాలను పూర్తిగా డిలీట్ చేయాల్సిందిగా పిటిషన్ లో ప్రస్తావించింది.

Next Story