గజరాజుల భీభత్సం

గజరాజుల భీభత్సం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల హల్‌చల్ చేశాయి. కొమరాడ మండలం బందవలసలో విధ్వంసం సృష్టించాయి. శ్రీనివాసరావు అనే రైతు ఆయిల్ ఫామ్‌ తోటలోకి ప్రవేశించిన ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. అక్కడే ఉన్న ఆవులపై దాడి చేశాయి. ఈ ఘటనలో మూడు ఆవులు మృతి చెందాయి. మరోవైపు తోటలో పార్క్ చేసిన కారును పూర్తిగా ధ్వంసం చేశాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏనుగుల నుంచి తమను రక్షించాలని రైతులు వేడుకుంటున్నారు.

Next Story