విపక్ష నేతపై రాళ్ల దాడి

విపక్ష నేతపై రాళ్ల దాడి

తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు కాన్వాయ్‌ ఎర్రగొండపాలెం చేరుకుంటున్న సమయంలో వైసీపీ శ్రేణులు రాళ్లదాడికి తెగబడ్డాయి. దాడి సమయంలో ఎన్‌ఎస్‌జీ కమాండోస్‌ చంద్రబాబుకు రక్షణగా నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక కమాండెంట్‌ తలకు గాయమైంది.. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైసీపీ కార్యకర్తల్ని చంద్రబాబు కాన్వాయ్‌ వరకూ రానివ్వగా, దగ్గరకొచ్చిన తర్వాత రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. చంద్రబాబుపైకి రాళ్లు విసిరాయి.


Next Story