By - Chitralekha |22 April 2023 9:01 AM GMT
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతిచెందారు. వీరిపై రూ.28 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరణించిన నక్సలైట్లు.... భోరమ్దేవ్ కమిటీ కమాండర్, ఏరియా కమిటీ సభ్యురాలు సునీత, సరితా ఖతియా మోచాగా గుర్తించామని తెలిపారు. గర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని కడ్లా అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com