By - Chitralekha |22 April 2023 11:13 AM GMT
విశాఖలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎండవేడిని తట్టుకోలేక విశాఖ జూ పార్క్లో జంతువులు నీటిలో సేదతీరుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు వాటికి సంరక్షణ చర్యలు చేప డుతున్నారు. వేడిని తట్టుకునేవిధంగా తాటాకుల పందిళ్లు వేశారు. అటు సందర్శకులతో జూ పార్క్లో సందడి నెలకొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com