
By - Subba Reddy |23 April 2023 12:15 PM IST
విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సర్వంసిద్ధం అవుతోంది. ఈనెల 28న విజయవాడ శివారు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్లో జరిగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, సూపర్స్టార్ రజనీకాంత్, నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరవుతున్నారు. 28న సాయంత్రం జరిగే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు తెలుగు ప్రజలందరూ తరలిరావాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com