
By - Subba Reddy |24 April 2023 4:45 PM IST
కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలన తీరుపై మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశాన్ని నాశనం చేయాలన్నదే బీజేపీ ఎజెండా అని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటం దేశానికే గొప్ప చైతన్యం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ గడ్డపై బీజేపీ నేతల ఆగడాలు సాగవన్నారు. యాదాద్రి జిల్లాలో ఎమ్మెల్యే సునీత, పలువురు నేతలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న జగదీష్ రెడ్డి.. తెలంగాణ గడ్డపై బీజేపీ నేతలు ఆగడాలు సాగవన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com